ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

ABN, First Publish Date - 2020-03-21T11:05:10+05:30

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సిట్టింగ్‌ టేబుళ్లనురోజూ శుభ్రపరిచేలా చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘పది’ పరీక్ష కేంద్రాల సందర్శనలో కలెక్టర్‌ ధర్మారెడ్డి


చేగుంట, మార్చి 20: విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సిట్టింగ్‌ టేబుళ్లనురోజూ శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. చేగుంట మండలంలోని వడియారం, చేగుంటలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం పరిశీలించి  విద్యార్థులకు కావలసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు కరోనా వైరస్‌ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కరోనా వైరస్‌ నిర్ములనకు జన సంచారం ఉన్న చోట ఉండొద్దని, అవసరం లేనిదే ఇంటి నుంచి బయటకు రావొద్దని కలెక్టర్‌ సూచించారు. ఆయనవెంట డీపీవో హనూక్‌ ఉన్నారు.

Updated Date - 2020-03-21T11:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising