ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: దాసోజు

ABN, First Publish Date - 2020-12-10T08:35:54+05:30

భూకబ్జా కేసులను ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ మంత్రుల తీరు చూస్తుంటే కంచే.. చేను మేసినటనుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): భూకబ్జా కేసులను ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ మంత్రుల తీరు చూస్తుంటే కంచే.. చేను మేసినటనుగా ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతికి అంతులేకుండా పొయిందని, రాష్ర్టాన్ని రాబందుల్లా దోచుకుతింటున్నారని ఆరోపిపంచారు. సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం నిబద్ధత ఉన్నా.. మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-10T08:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising