ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

45 లక్షల తాటి, ఈత చెట్ల పెంపకం: శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2020-06-19T10:44:37+05:30

రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటనున్నట్టు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గీత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటనున్నట్టు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గీత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కంఠమయ్య హరిత చాలెంజ్‌ వాల్‌పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌడల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నీరా ఉత్పత్తిని ప్రారంభించనున్నదని, ఇందుకోసం జలవిహార్‌లో 3 కోట్ల వ్యయంతో నీరా స్టాల్‌ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2020-06-19T10:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising