ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌కి ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2020-11-19T08:00:04+05:30

వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరు శ్రీనివా్‌సకు ఇస్తామని సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో మూడు కూడా బీసీలకే

నాయీబ్రాహ్మణులు, పద్మశాలీలకు చెరొకటి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ

 

వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరు శ్రీనివా్‌సకు ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మరో మూడు ఎమ్మెల్సీ పదవులను కూడా బీసీలకే కేటాయిస్తామని తెలిపారు.

అందులో ఒకటి నాయీబ్రాహ్మణులకు, ఒకటి పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తామని స్పష్టం చేశారు.


Updated Date - 2020-11-19T08:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising