ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ నుంచి జారి పడి వివాహిత మృతి

ABN, First Publish Date - 2020-12-11T06:52:21+05:30

ప్రమాదవశాత్తు బైక్‌ నుంచి జారిపడి వివాహిత మృతి చెందింది. ఈ ఘటన గురువారం lమునుగోడు మండలం సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారంలో ఘటన

మునుగోడు రూరల్‌, డిసెంబరు 10 : ప్రమాదవశాత్తు బైక్‌  నుంచి జారిపడి వివాహిత మృతి చెందింది.  ఈ ఘటన గురువారం  lమునుగోడు మండలం  సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. సింగారం గ్రామానికి చెందిన  రాంరెడ్డి కుమార్తె మల్లె మౌనిక(30) కు యాదాద్రి భువనగిరి జిల్లా గుజ్జ గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. మౌనిక అనారోగ్యంతో కొంతకాలంగా పుట్టినిల్లు సింగారంలో ఉంటూ మునుగోడులో చికిత్స పొందుతోంది.   ఈ క్రమంలో తండ్రితో  బైక్‌పై వెళుతుండగా గ్రామశివారులో ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. . మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2020-12-11T06:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising