ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి భూములకు సాగునీరు అందించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2020-12-31T04:39:34+05:30

సాగర్‌ ఆయకట్టు పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే శా నంపూడి సైదిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి 

హుజూర్‌నగర్‌  రూరల్‌, డిసెంబరు 30: సాగర్‌ ఆయకట్టు పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే శా నంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడా రు. ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేసే ఉద్యోగులకు సైతం జీతాలు పెంచిందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైౖర్‌పర్సన్‌ గెల్లి అర్చన, వైస్‌చైర్మన్‌ నాగేశ్వరరావు, అమర్‌నాథ్‌రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, గూ డెపు శ్రీనివాసు, కెఎల్‌ఎన్‌రెడ్డి, జక్కుల వెంకయ్య, హరిబాబు ఉన్నారు. 


Updated Date - 2020-12-31T04:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising