ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ మనిషి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2020-12-26T05:27:42+05:30

ప్రతీ మనిషి ఆఽ ద్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవదర్శనం చేసుకుంటూ సన్మార్గంలో పయనిస్తూ సాటివారిని నడిపించాలని హంపి పీఠాధిపతి విరుపాక్ష వి ద్యారణ్య భారతీ స్వామి అన్నారు.

ప్రవచనం చేస్తున్న స్వామీజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి

కమ్మర్‌పల్లి, డిసెంబరు 25: ప్రతీ మనిషి ఆఽ ద్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవదర్శనం చేసుకుంటూ సన్మార్గంలో పయనిస్తూ సాటివారిని నడిపించాలని హంపి పీఠాధిపతి విరుపాక్ష వి ద్యారణ్య భారతీ స్వామి అన్నారు. వైకుంఠ ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలో ని హసాకొత్తూర్‌లో ఇటీవల నూతనంగ నిర్మిం చిన జగదంబాదేవి(శుక్రవారం దేవి) ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యే క పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనం తరం అక్కడున్న భక్తులకు ప్రసాదం పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి ఉదయం లేచిన మొదలు పడుకొ నేవరకు తనకేదో కావాలన్న తపన పడుపుతుంటాడని, మనశ్వాంతి కోసం ఏవో దారులు వెతుకుం టాడని అన్నారు. కానీ అన్ని సమకూర్చే భగవంతుని దర్శించుకుంటే అన్ని సౌక్యంగా జరుగు తాయన్న విషయాన్ని తెలుసుకోలేక పోతున్నాడన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల రజీత,  నోములనరేందర్‌ రెడ్డి, వీడీసీ సభ్యులు, అర్చకులు రమణచారి, భక్తులు, గ్రామస్థులు శుక్రవారం ప్రత్యేక పూజలనిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T05:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising