ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-11-06T09:30:46+05:30

మండలంలోని ఉప్పర్‌పల్లి గ్రామంలో బైండ్ల నరేందర్‌(25) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీపేట, నవంబరు 5: మండలంలోని ఉప్పర్‌పల్లి గ్రామంలో బైండ్ల నరేందర్‌(25) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపి న వివరాల ప్రకారం.. నరేందర్‌ అనే రైతు తన 2 ఎకరాల పొలంలో 5 బోర్లు వేసినప్ప టికీ నీరు పడకపోవడం వల్ల తీవ్ర మనస్థాపం చెంది గురువారం తన పొలానికి దగ్గ రలోని చెట్టుకు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నా రు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-11-06T09:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising