ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన హోంమంత్రి

ABN, First Publish Date - 2020-06-19T16:59:58+05:30

హైదరాబాద్: పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. 


ఈ స్టీల్ గేట్ అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎల్వీ ప్రసాద్ మీదుగా పంజాగుట్ట వచ్చే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. స్మశానంపై జీహెచ్ఎంసీ మొట్టమొదటిసారి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. లాక్‌డౌన్ సమయంలో అత్యంత వేగవంతంగా పనులు చేపట్టి ఈ ప్రాజెక్టును త్వరగా జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Updated Date - 2020-06-19T16:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising