ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలం పంట పెట్టుబడులకు రైతు బంధు అందాలి

ABN, First Publish Date - 2020-05-09T09:39:48+05:30

ప్రభుత్వం అందించే రైతు బంధు నిధులు వానాకాలం పంటలకు పెట్టుబడిగా ఉపయోగపడాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి టి. హరీశ్‌రావు సూచించారు. రైతు బంధు పథకం అమలుపై ఆరణ్యభవన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించే రైతు బంధు నిధులు వానాకాలం పంటలకు పెట్టుబడిగా ఉపయోగపడాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి టి. హరీశ్‌రావు సూచించారు. రైతు బంధు పథకం అమలుపై ఆరణ్యభవన్‌లో శుక్రవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T09:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising