ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలి

ABN, First Publish Date - 2020-06-26T10:03:46+05:30

మండల పరిధిలోని రాకొండ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గురువారం తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు వినతిపత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ: మండల పరిధిలోని రాకొండ గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గురువారం తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గ్రామంలోని సర్వేనెంబరు 99, 100లో మజ్జిగ కిష్టమ్మ, శ్రీనివాస్‌, మహిపాల్‌లు భూమిని ఆక్రమించారని పేర్కొన్నారు. భూమిలో బోరు బావితో పాటు ఇతరత్రా కట్టడాలు చేపట్టారని వివరించారు. విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వారికి హామీ ఇచ్చారు.

Updated Date - 2020-06-26T10:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising