ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : రావుల

ABN, First Publish Date - 2020-07-19T08:46:33+05:30

కరోనా బారిన పడి వైద్యం అందక చనిపోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విజ్ణప్తి చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జులై 18 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి వైద్యం అందక చనిపోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విజ్ణప్తి చేశారు. మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రధాన ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూచించారు. వైద్యులు, సిబ్బందికి, పోలీసులకు, మీడియా, పారిశుధ్య సిబ్బందికి తక్షణం పీపీఈ కిట్లు అందించాలని, రోగులకు వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. 

Updated Date - 2020-07-19T08:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising