ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహాన్ని ఇక్కడికి తేవొద్దు

ABN, First Publish Date - 2020-07-14T08:33:17+05:30

ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అద్దె ఇంటి యజమాని హెచ్చరిక
  • గల్ఫ్‌లోనే తెలంగాణ వాసి అంత్యక్రియలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని తన ఇంటికి తేవొద్దంటూ ఇంటి యజమాని హెచ్చరించాడు. మరోవైపు.. మృతుడి కుటుంబం పేదరికంతో ఇబ్బందులు పడుతోంది. దీంతో కార్మికుడి మృతదేహాన్ని ఎడారి దేశంలోనే దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశారెడ్డిపల్లెకు చెందిన కర్రె రాజారెడ్డి ఊపిరితిత్తుల వ్యాధితో బహ్రెయిన్‌లో మరణించారు. ఆయన మృతదేహాన్ని మాతృ భూమికి పంపించాలని ప్రయత్నించారు. అయితే, వేములవాడలో ఆయన కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని.. తన ఇంట్లోకి మృతదేహం రావడానికి వీల్లేదని హెచ్చరించాడు. చేసేదేమీలేక రాజారెడ్డి మృతదేహాన్ని పంపించవద్దంటూ ఆయన కుటుంబం కోరగా.. ఇటీవల బహ్రెయిన్‌లో దహన సంస్కారాలు జరిపారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి రవాణా ఖర్చు, కరోనా భయం కా రణంగా, మృతుడి కుటుంబం కూడా వెనుకంజ వేసింది

Updated Date - 2020-07-14T08:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising