ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2020-07-05T20:50:25+05:30

కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. ప్రభుత్వం, వైద్య సిబ్బంది వేరు కాదని, ప్రభుత్వం విఫలం అంటే వైద్యులను అవమానించడమేనని చెప్పారు. నిరంతరం జనాల్లో ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలకు కరోనా వస్తోందని, కరోనా వస్తుందని తాము భయపడితే ప్రజలకు ధైర్యం చెప్పలేమని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

Updated Date - 2020-07-05T20:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising