ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యం కోసం వెళ్తే ప్రాణం తీశారు

ABN, First Publish Date - 2020-12-25T22:13:20+05:30

జిల్లాలోని హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణం తీసింది. బిల్లు చెల్లించలేదని దాదాపు గంటపాటు పేషేంట్‌ను అడ్మిట్ చేసుకోలేదు. కొన ఊపిరిలోనే ఉన్న రోగిని ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌లోనే వదిలి వెళ్లారు. దాంతో కొమురమ్మ అనే పేషేంట్ మృతిచెందింది. మృతురాలి బంధువులు ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వoసం చేశారు. బంధువుల ఆందోళనతో రోహిణి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మృతిరాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-12-25T22:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising