ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ వైద్యులకు సలాం

ABN, First Publish Date - 2020-04-05T11:18:58+05:30

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది కరోనా బాధితులు శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరంతా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కోలుకున్న 15 మంది కరోనా బాధితుల డిశ్చార్జి


అడ్డగుట్ట/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది కరోనా బాధితులు శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరంతా.. వారం రోజులు ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందారు. గాంధీ వైద్యులు తమకు మంచిగా చికిత్స చేసి త్వరగా నయమయ్యేలా చేశారంటూ ప్రశంసించారు. కాగా.. ఇంటికి వెళ్లాక కూడా కనీసం 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని, తాము చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటించాలని, మందులు వాడాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ కుమార్‌ వారికి సూచించారు. 15 మంది బాధితులకు నయమవడం ఆనందం కలిగించిందని ఆయన అన్నారు.

Updated Date - 2020-04-05T11:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising