ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: సంపత్

ABN, First Publish Date - 2020-05-11T21:56:33+05:30

హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అఖిలపక్ష నేత సంపత్ కుమార్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అఖిలపక్ష నేత సంపత్ కుమార్ పేర్కొన్నారు. నేడు పంటలు వేస్తేనే రైతుబంధు ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జీవో 3పై సరైన వాదనలు విన్పించకపోవడం వల్లే సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. రెండు ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌ తెచ్చి గిరిజనుల హక్కులు కాపాడాలని సంపత్ కోరారు.

Updated Date - 2020-05-11T21:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising