ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మండి: మల్లారెడ్డి

ABN, First Publish Date - 2020-04-14T09:52:30+05:30

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌, ఏప్రిల్‌ 13: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. సోమవారం మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట, పూడూరు, మేడ్చల్‌ జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-04-14T09:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising