ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందే చెప్పినా విడుదల అడ్డుకున్నారు

ABN, First Publish Date - 2020-09-29T07:54:28+05:30

సత్యం కంప్యూటర్స్‌ ఒకప్పటి అధినేత రామలింగరాజుపై తీసిన ‘బ్యాడ్‌ బోయ్‌ బిలియనీర్స్‌ డాక్యుమెంటరీ’ గురించిన సమాచారాన్ని ఆయన ప్రతినిధికి తాము సమాచారం ఇచ్చామని, అయినా విడుదలను అడ్డుకున్నారని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ హైకోర్టుకు తెలియజేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): సత్యం కంప్యూటర్స్‌ ఒకప్పటి అధినేత రామలింగరాజుపై తీసిన ‘బ్యాడ్‌ బోయ్‌ బిలియనీర్స్‌ డాక్యుమెంటరీ’ గురించిన సమాచారాన్ని ఆయన ప్రతినిధికి తాము సమాచారం ఇచ్చామని, అయినా విడుదలను అడ్డుకున్నారని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ హైకోర్టుకు తెలియజేసింది. ఈ డాక్యుమెంటరీలో మంచి, చెడు రెండూ ఉంటాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపామనీ,  కానీ విడుదలకు ఒక రోజుముందు ట్రయల్‌ కోర్టునుంచి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు పొంది అడ్డుకున్నారని నెట్‌ఫ్లిక్స్‌ తరపు సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు నివేదించారు. ప్రజా బాహుళ్యం (పబ్లిక్‌ డొమైన్‌)లో ఉన్న సమాచారం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీకి సంబంధీకుల నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదనీ, అయినప్పటికీ తన క్లయింట్‌... రామలింగరాజు నుంచి అనుమతి పొందారన్నారు. ఈ వ్యాజ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది. 

Updated Date - 2020-09-29T07:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising