ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

ABN, First Publish Date - 2020-03-19T10:39:09+05:30

సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు శివారులో పోలీసులు అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, మార్చి 18: సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు శివారులో పోలీసులు అరెస్టు చేశారు.  ఏఎస్పీ రాజే్‌షచంద్ర వివరాలు వెల్లడించారు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అది చూసిన ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారన్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన కొన్ని వాల్‌పోస్టర్లు లభ్యమయ్యాయన్నారు. పట్టుబడిన వారు శ్యామల రవి, కణితి వెంకటేశర్లని విచారణలో తేలిందన్నారు. 

Updated Date - 2020-03-19T10:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising