ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

ABN, First Publish Date - 2020-06-19T21:40:13+05:30

సూర్యాపేట: చింతలపాలెం మండలం వజినేపల్లి పుష్కర్ ఘాట్ దగ్గర.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: చింతలపాలెం మండలం వజినేపల్లి పుష్కర్ ఘాట్ దగ్గర.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు వేణుగోపాల్ (18), నాగేంద్ర (14)గా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-06-19T21:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising