ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కోత’ జీతాలు ఒకే సారి ఇవ్వాలి: ఐక్య వేదిక

ABN, First Publish Date - 2020-09-17T08:27:05+05:30

‘కోత’ జీతాలు ఒకే సారి ఇవ్వాలి: ఐక్య వేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కాలంలో మూడు మాసాల్లో కోత పెట్టిన వేతనాలు, పింఛన్ల బకాయిలను ఒకేసారి నగదు రూపంలో చెల్లించాలని ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల స్టీరింగ్‌ కమిటీ సభ్యులు బుధవారం సీఎం, ఆర్థిక మంత్రి, సీఎస్‌కు ఈ-మెయిల్‌ ద్వారా లేఖలను పంపారు.  

Updated Date - 2020-09-17T08:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising