ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ ధరించకుంటే జేబుకు చిల్లే

ABN, First Publish Date - 2020-05-10T10:06:35+05:30

రాష్ట్రంలో మాస్క్‌ల ధారణ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవో నంబరు 64తో అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖాన్ని తప్పనిసరిగా తువ్వాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తిలో 42 వేలు వసూలు


హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మాస్క్‌ల ధారణ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవో నంబరు 64తో అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖాన్ని తప్పనిసరిగా తువ్వాలు/కర్చీ్‌ఫతో కప్పుకోవడం, మాస్కును ధరించడం వంటివి చేయాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్దేశిస్తూ ఈనెల 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ జీవో జారీ చే సిన విషయం విదితమే. శనివారం వనపర్తిలో ఒక్కరోజే 42 మంది నుంచి రూ.42 వేల జరిమానా వసూలు చేశారు. జనగామ జిల్లాలో కూడా 16 మందికి పెనాల్టీ విధించారు. 

Updated Date - 2020-05-10T10:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising