ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-05-30T23:11:36+05:30

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. యాదాద్రి జిల్లా రేపాక మండలం అడ్డగూడూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరోనా అని తేలడంతో బాధితుడిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ వచ్చిన వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. యాదాద్రి జిల్లా రేపాక మండలం అడ్డగూడూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరోనా అని తేలడంతో బాధితుడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉదయం చెన్నైలో రైలు ఎక్కే సమయంలో శాంపిల్స్‌ సేకరించారు. కరోనా పాజిటివ్ రావడంతో వరంగల్ రైల్వే అధికారులకు చెన్నై అధికారులకు సమాచారమిచ్చారు.

Updated Date - 2020-05-30T23:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising