ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో ఇద్దరు వంట స్వాముల సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2020-08-16T09:53:15+05:30

గుట్ట నారసింహుడి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సత్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వంట స్వాములను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి టౌన్‌, ఆగస్టు 15:  గుట్ట నారసింహుడి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సత్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వంట స్వాములను ఈవో గీతారెడ్డి శనివారం సస్పెండ్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవస్థాన అధికారుల కోసం వండిన ఉప్మా రుచిగా లేదని వేటు వేసినట్లు తెలిసింది. ఉప్మా, సిరా, దద్దోజనం వంటకాలను సిద్ధం చేసేందుకు గోదాము నుంచి సరిపడా సరుకులు తీసుకున్నా.. నాణ్యతగా తయారు చేయకపోవడంపై చర్యలు తీసుకున్నట్లు సస్పెన్షన్‌ లెటర్‌లో ఈవో పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-16T09:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising