ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-03-12T15:20:07+05:30

సంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో విద్యుత్ షాక్‌తో సాయిరాం(22) అనే యువకుడు మృతి చెందాడు. ఉదయం నీటిని తోడటానికి ఉపయోగించే మోటార్ ఆన్ చేయడానికి వెళ్లడంతో షాక్ కొట్టి సాయిరాం అక్కడికక్కడే మృతి చెందాడు. 



Updated Date - 2020-03-12T15:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising