ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంటు భూమి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి: ఆలపాటి రాజా

ABN, First Publish Date - 2021-08-24T21:45:56+05:30

సెంటు భూమి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సెంటు భూమి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. మంగళవారం టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దాసరి భవన్‌లో అఖిల పక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఆలపాటి రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పాల్గొన్నారు.  ఈసందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ.. 30 లక్షల పట్టాల పేరుతో సీఎం జగన్ చేసిన అవినీతికి చరిత్రహీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచిన టిడ్కో ఇళ్లు ఇవ్వలేక పోయిందన్నారు. అవినీతి, రివర్స్ టెండర్ పేరుతో కట్టిన గృహాలను నిలిపివేయడం దారుణమన్నారు. చంద్రబాబుకి పేరు వస్తుందనే ఇళ్లను ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-24T21:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising