ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో ఆటోను ఢీకొన్న కియా బస్సు..వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-22T14:05:05+05:30

జిల్లాలోని ధర్మవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతుకుంట రైల్వే బ్రిడ్జి పైన ఆటోను ఢీకొన్న కియా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్ర ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతుకుంట రైల్వే బ్రిడ్జి పైన ఆటోను ఢీకొన్న కియా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-22T14:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising