ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లాలో వింత జబ్బు ..

ABN, First Publish Date - 2021-08-27T20:37:58+05:30

పరిగి మండలం, వనంపల్లిలో చిన్నారులకు వింతజబ్బు రావడం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: పరిగి మండలం, వనంపల్లిలో చిన్నారులకు వింతజబ్బు రావడం కలకలం రేపుతోంది. ఐదు నుంచి పదేళ్లలోపు చిన్నారులకు పాదాల కింది భాగంలో రక్తం గూడుకట్టినట్లు ఎర్రగా మచ్చలు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వనంపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు సయితం మచ్చలు రావడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. కాగా డాక్టర్లు మాత్రం ఈ వ్యాధి ప్రమాదకరం కాదని చెబుతున్నారు. వర్షాకాలంలో నల్లులులాంటి వాటిని తొక్కడంతో పిల్లల పాదాలు మచ్చలుగా కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. 

Updated Date - 2021-08-27T20:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising