ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ముగ్గురికి కరోనా

ABN, First Publish Date - 2021-02-08T06:15:36+05:30

జిల్లాలో ఆదివారం ముగ్గురు కరోనా బారిన పడ్డారు. మొత్తం 4277 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి7: జిల్లాలో ఆదివారం ముగ్గురు కరోనా బారిన పడ్డారు. మొత్తం 4277 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది. హిందూపురంలో ఇద్ద రు, పుట్టపర్తిలో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 67676కు చేరింది. ఇందులో 67042 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 599 మంది మరణించారు. ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో వైర్‌సతో ఎవరూ మరణించలేదని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-02-08T06:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising