ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తన వేరుశనగ పంపిణీ గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-06-21T06:29:36+05:30

జి ల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ గ డువును మరికొన్ని రోజులు పొడిగించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వ్యవసాయం, జూన్‌ 20: జి ల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ గ డువును మరికొన్ని రోజులు పొడిగించా రు. ఇదివరకు వేరుశనగ పంపిణీకి ఆదివారం ఆఖరు రోజుగా వ్యవసాయ శా ఖ ప్రకటించింది. క్షేత్ర స్థాయిలో లక్ష్యం మేరకు విత్తనకాయల పంపిణీ ముందు కు సాగకపోవడంతో మరికొన్ని రోజులు గ డువు పొడిగించారు. త్వరలో ఆఖరు తేదీని ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని పలు రైతు భరోసా కేంద్రాల్లో ఆదివారం వేరుశనగ పంపిణీ కొనసాగింది. ఇప్పటిదాకా 2.30 లక్షల మంది రైతులకు 1.97 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు పంపిణీ చేశారు.

Updated Date - 2021-06-21T06:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising