ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానుల ఉపసంహరణపై సంబరాలు

ABN, First Publish Date - 2021-11-23T06:29:58+05:30

మూడు రాజధానుల ఉపసంహరణపై టీడీపీ స్థానిక నా యకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో సో మవారం సంబరాలు చేసుకున్నారు.

గార్లదిన్నెలో సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గార్లదిన్నె,నవంబరు22: మూడు రాజధానుల ఉపసంహరణపై టీడీపీ స్థానిక నా యకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో సో మవారం సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా బాణాసంచా కా లుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. టీడీపీ మండల కన్వీనర్‌ జయరాం, మాజీ జడ్పీటీసీ గుర్రం ఆదినారాయణ, మాజీ వైస్‌ ఎంపీపీ ఆవుల క్రిష్ట, మాజీ ఎంపీటీసీ సుబ్బయ్య, నాయకులు వెంకటేష్‌, రామకృష్ణ, ఆవుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

అమరావతి రాజధాని రైతులకు అభినందనలు

శింగనమల, నవంబరు22 : రాజధాని అమరావతి రైతుల పోరాటానికి టీడీపీ అనంతపురం పార్లమెంటు అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, గోరంట్ల మారుతి నాయుడు, మాసూల చం ద్రమోహన, దండు విజయ్‌ సోమవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాల సహకారం, రైతుల త్యాగాలకు ఫలితంగా.... ఈ రోజు వైసీపీ ప్రభుత్వం దిగివచ్చి మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు హైకోర్టులో  తెలిపిందన్నారు.  ఇది వారు 706 రోజులుగా చేస్తున్న పోరాట ఫలితమేనన్నారు.


Updated Date - 2021-11-23T06:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising