ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2021-11-23T06:54:56+05:30

పొలం వద్ద ట్రాన్స ఫార్మర్‌లో ఫ్యూజులు వేయడానికి వెళ్లి విద్యుదాఘాతంతో రైతు బాబయ్య(49) మృతి చెందాడు.

బాబయ్య మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శింగనమల, నవంబరు22: పొలం వద్ద ట్రాన్స ఫార్మర్‌లో ఫ్యూజులు వేయడానికి వెళ్లి విద్యుదాఘాతంతో రైతు బాబయ్య(49) మృతి చెందాడు. పోలీసులు, బంధు వులు తెలిపిన మేరకు శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామానికి చెందిన రైతు బాబయ్య తన నాలుగు ఎకరా ల వ్యవసాయభూమిలో పెసర పంట సాగు చేశాడు. ఆదివారం రాత్రి తన పొలంలోని ట్రాన్సఫార్మర్‌లో ఫ్యూ జులు పోవడం గమనించాడు. దీంతో సోమవారం  స్వ యంగా ఫ్యూజులు వేసే ప్రయత్నం చేశాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుతషాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప పొలానికి చెందిన రైతులు కొంత సేప టికి గమనించి  కుటుంబ సభ్యులకు సమాచారం అందిం చారు. ఎస్‌ఐ వంశీకృష్ణ  సిబ్బందితో సంఘట స్థలాన్ని ప రిశీలించి కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని  అనంత పురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేశారు.

Updated Date - 2021-11-23T06:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising