ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లారెడ్డికి రైతు నేస్తం అవార్డు

ABN, First Publish Date - 2021-10-31T06:08:42+05:30

ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరక్టర్‌ మల్లారెడ్డికి పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారం-2021 దక్కింది.

మల్లారెడ్డికి పురస్కారం అందజేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 30: ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరక్టర్‌ మల్లారెడ్డికి పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు  రైతు నేస్తం పురస్కారం-2021 దక్కింది. ముప్పవరకు ఫౌండేషన, రైతునేస్తం సం యుక్త ఆఽధ్వర్యంలో ఈ అవార్డును శనివారం నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా దెబ్బకు కూలిన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ఘనత రైతుకే దక్కిందని, దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయమే ఆయువు పట్టు అని మరోసారి రుజువు చేసిందని అన్నారు.


Updated Date - 2021-10-31T06:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising