ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనూసూద్‌కు ట్రస్ట్‌కు రూ.15వేలు విరాళం

ABN, First Publish Date - 2021-05-19T05:01:22+05:30

సినీ నటుడు సోనూసూద్‌ కరోనా బాధితులకు చేస్తున్న సహాయార్థం బొక్సంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జీవీపీ నాయుడు రూ.15వేలు విరాళాన్ని అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, మే 18: సినీ నటుడు సోనూసూద్‌ కరోనా బాధితులకు చేస్తున్న సహాయార్థం బొక్సంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జీవీపీ నాయుడు రూ.15వేలు విరాళాన్ని అందజేశారు. మంగళవారం సోనూసూద్‌కు ఆనలైన ద్వారా రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశలో కరోన బాధితులకు ఆక్సిజన ప్లాంట్‌ నిర్మిస్తున్న సందర్భంగా స్పందించి ఆర్థిక సాయాన్ని అందించినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా ఆర్డీటీ సంస్థకు కూడా రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.


Updated Date - 2021-05-19T05:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising