ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గో సంరక్షణకు రూ. 50 వేల విరాళం

ABN, First Publish Date - 2021-12-25T06:05:38+05:30

ట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే గోసంరక్షణకు రూ. 50 వేల చెక్కును శుక్రవారం ఆలయ ఈఓ గు రుప్రసాద్‌కు అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి, డిసెంబరు 24: పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే గోసంరక్షణకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ వాస్తవ్యులు శకుంతలమ్మ, ఫణి, పవన్‌కుమార్‌  రూ. 50 వేల చెక్కును శుక్రవారం ఆలయ ఈఓ గు రుప్రసాద్‌కు అందజేశారు. అనంతరం వారు స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి చిత్రపటం, శ్వేతవ స్త్రం, ప్రసాదాలు  అందజేశారు. 



Updated Date - 2021-12-25T06:05:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising