ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ ధర్నా

ABN, First Publish Date - 2021-10-07T16:55:27+05:30

పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పొన్నూరు రోడ్డులోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో ధర్నా జరిగింది. పొన్నూరు రోడ్డులోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ధర్నాలో బీజేపీ నేతలు వై.సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, వల్లూరు జయప్రకాష్ నారాయణ, లంకా దినకర్, రావెల కిషోర్, శనక్కాయల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్హించాలని నినాదాలు చేశారు.


Updated Date - 2021-10-07T16:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising