ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పింది చేశాం: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2021-05-30T20:02:13+05:30

సంక్షేమం, అభివృద్ది.. ప్రభుత్వానికి రెండు కళ్లని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంక్షేమం, అభివృద్ది.. ప్రభుత్వానికి రెండు కళ్లని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనపై ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి మాటను సీఎం జగన్‌ నెరవేర్చారని, చెప్పింది చేశామన్నారు. లోకేష్ ఆరోపణలన్నీ పిచ్చి మాటలని, సీఎం జగన్ ఇచ్చిన మాట ఏది తప్పారో లోకేష్ నిరూపించాలన్నారు. టీడీపీ నేతలు పనికి మాలిన చార్జిషీట్లు విడుదల చేశారన్నారు. మూడు రాజధానులు తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వం విధానమని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-30T20:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising