ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్సార్‌ చేయూత దరఖాస్తుదారులు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

ABN, First Publish Date - 2021-05-31T04:47:06+05:30

వైఎస్సార్‌ చేయూత పథకానికి ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకునే మహిళలు ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని జేసీ రాజశేఖర్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 30: వైఎస్సార్‌ చేయూత పథకానికి ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకునే మహిళలు ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని జేసీ రాజశేఖర్‌ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద గతంలో లబ్ధిపొందిన వారు మళ్లీ ఆధార్‌ లింక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్లు పూర్తయిన వారికి ఈ పథకం వర్తించదని, వారి పేర్లు తొలగిస్తామని పేర్కొన్నారు. ఆధార్‌ కార్డుల్లో చిరునామా, ఫోన్‌ నెంబర్లు మారినా, తప్పులున్నా సరిదిద్దుకోవచ్చని జేసీ చెప్పారు. 

Updated Date - 2021-05-31T04:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising