ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులు 64

ABN, First Publish Date - 2021-11-01T05:27:58+05:30

జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 64 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 64 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో కొవిడ్‌తో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 246935కు, కొవిడ్‌ మరణాలు 1947కి చేరాయి. ఆదివారం ఉదయానికి 844 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజా కేసులు.. తిరుపతి అర్బన్‌లో 17,  తిరుపతి రూరల్‌ 9, పీలేరు 7, చిత్తూరు అర్బన్‌ 4, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, పాకాల మండలాల్లో 3 చొప్పున, పలమనేరు, చినగొట్టిగల్లు, గుడుపల్లె మండలాల్లో 2 వంతున, శ్రీకాళహస్తి, యాదమరి, కలకడ, పుంగనూరు, వాల్మీకిపురం, తంబళ్లపల్లె, గంగవరం, యర్రావారిపాళెం మండలాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి. 

Updated Date - 2021-11-01T05:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising