ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌంటింగ్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2021-05-02T06:58:55+05:30

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శనివారం కరోనా పరీక్షలు చేపట్టారు.

శ్వాబ్‌ నమూనా తీసుకుంటున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 1: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శనివారం కరోనా పరీక్షలు చేపట్టారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియం వద్ద ఈ పరీక్షలు జరిగాయి. 48 గంటల్లోపు టెస్టు చేసుకున్న కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు లేదా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్న ధ్రువీకరణ పత్రం ఉంటేనే సిబ్బందిని కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించనున్నారు. కౌంటింగ్‌ సరళిపై కవరేజీకి వెళ్లే మీడియా ప్రతినిధులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-02T06:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising