ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్‌

ABN, First Publish Date - 2021-08-22T05:16:41+05:30

తిరుపతి ఐఐటీ ఏర్పేడు ప్రాంగణాన్ని శనివారం డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి సందర్శించారు.

ఐఐటీ అధికారులతో డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి, ఎంపీ గురుమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, ఆగస్టు 21: తిరుపతి ఐఐటీ ఏర్పేడు ప్రాంగణాన్ని శనివారం డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి సందర్శించారు. ఇప్పటి వరకు ఐఐటీ ప్రాంగణంలో నిర్మించిన కళాశాల భవనాలు, హాస్టల్‌తో పాటు ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీవో చైర్మన్‌ ఇప్పటి వరకు ఐఐటీలో జరిగిన శాస్త్ర, సాంకేతిక పరిశోధనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐఐటీకి డీఆర్డీవో సహకారం ఉంటుందని తెలిపారు. మరిన్ని శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు జరపాలని ఐఐటీ అధికారులకు సూచించారు. ఈ పరిశోధనల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందని అన్నారు. డీఆర్డీవో  చైర్మన్‌ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఐఐటీ ప్రొఫెసర్లు ఉన్నారు.

Updated Date - 2021-08-22T05:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising