ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-07-13T05:21:41+05:30

భర్త అదృశ్యంపై భార్య పోలీసులను ఆశ్రయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమల, జూలై 12: భర్త అదృశ్యంపై భార్య పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. సోమల పంచాయతీ చెన్నయ్యగారిపల్లెకు చెందిన సింగంశెట్టి సుబ్రహ్మణ్యం (45) చంద్రకళ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. ఆదివారం పొలంవద్ద పనులు చేస్తుండగా ఆ మార్గంలో దిడ్డివారి పల్లెకు చెందిన శ్రీరాములు, రాజేశ్‌తో కలిసి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

Updated Date - 2021-07-13T05:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising