ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రుల బాటలో...

ABN, First Publish Date - 2021-12-19T05:51:10+05:30

తవణంపల్లె మండల సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ గీతాహరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ముఖ్య అతిధిగా హాజరైన ఈ సమావేశానికి రావాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశం ప్రారంభం కాగానే మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సమక్ష్యంలో ఎంపీడీవో ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల మీట్‌కు మీడియా నోఎంట్రీ


తవణంపల్లె, డిసెంబరు 18: తవణంపల్లె మండల సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ గీతాహరికృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు ముఖ్య అతిధిగా హాజరైన ఈ సమావేశానికి రావాలని మీడియాకు సమాచారం ఇచ్చారు. తీరా సమావేశం ప్రారంభం కాగానే మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సమక్ష్యంలో ఎంపీడీవో ప్రకటించారు. ఆహ్వానించి బయటకు పంపండం ఏంటని విలేకరులు ప్రశ్నించగా సమావేశం ముగిశాక వివరాలు వెల్లడిస్తామని ఎంపీడీవో చెప్పారు. 

Updated Date - 2021-12-19T05:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising