ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయంలో వేలంపాటలు

ABN, First Publish Date - 2021-05-30T06:38:52+05:30

రేణిగుంట పంచాయతీకి వేలం పాటల ద్వారా 29 లక్షల రూపాయల ఆధాయం సమకూరింది

వేలంపాటలు నిర్వహిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, మే 29: స్థానిక సచివాలయ ఆవరణలో శనివారం బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. ఆ మేరకు వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల వేలం పాటల్లో రూ.29 లక్షల ఆదాయం వచ్చినట్లు సచివాలయ కార్యదర్శి రమే్‌షచంద్రబాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈమారు వేలంలో రూ.లక్ష ఆదాయం తగ్గినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నగేష్‌, ఈవోపీఆర్డీ నీలంకంఠేశ్వరరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T06:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising