ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిమ్లా చేరుకున్న సీఎం జగన్‌, కుటుంబం

ABN, First Publish Date - 2021-08-27T09:18:10+05:30

ముఖ్యమంత్రి జగన్‌ తన కుటుంబ సభ్యులతో గురువారం సిమ్లాకు చేరుకున్నారు. చండీగఢ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లిన వారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 26(ఆగస్టు): ముఖ్యమంత్రి జగన్‌ తన కుటుంబ సభ్యులతో గురువారం సిమ్లాకు చేరుకున్నారు. చండీగఢ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లిన వారు, అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో సిమ్లా చేరుకున్నారు. 28న తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని జగన్‌ సిమ్లాలో జరుపుకుంటారు. తిరిగి 31న తాడేపల్లి చేరుకుంటారు. ముందుగా లండన్‌, పారిస్‌ వెళ్లాలని అనుకున్నారని, అయితే కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిమ్లా వెళ్లాలని నిర్ణయించుకున్నారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-08-27T09:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising