ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14న తిరుపతిలో దక్షిణాది రాష్ర్టాల సమావేశం

ABN, First Publish Date - 2021-11-02T08:01:14+05:30

తిరుపతిలో ఈ నెల 14న 29వ సౌత్‌ జోన్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి.. ఐదు రాష్ర్టాల సీఎంలు


చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 1: తిరుపతిలో ఈ నెల 14న 29వ సౌత్‌ జోన్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు, అండమాన్‌ నికోబార్‌, లక్షదీవులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. తర్వాత అమిత్‌షా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - 2021-11-02T08:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising