ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాస కాలనీల పరిశీలన

ABN, First Publish Date - 2021-11-23T05:36:16+05:30

పోలవరం నిర్వాసిత పునరావాస కాలనీలను కేంద్ర గిరిజన వ్యవహా రాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ పరిశీలించనున్న నేపథ్యంలో సోమవారం మండల స్థాయి అధికారులు మం డలంలోని నేలదోనెలపాడు పునరావాస కాలనీని సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగవరం, నవంబరు 22: పోలవరం నిర్వాసిత పునరావాస కాలనీలను కేంద్ర గిరిజన వ్యవహా రాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ పరిశీలించనున్న నేపథ్యంలో సోమవారం మండల స్థాయి అధికారులు మం డలంలోని నేలదోనెలపాడు పునరావాస కాలనీని సందర్శించారు. పాఠశాల, అంగన్‌వాడీ కేం ద్రం, ఆరోగ్య ఉప కేంద్రం భవనాలను పరిశీలించారు. కాలనీ అంతా తిరిగి అక్కడ అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. పర్యటనలో తహశీల్దారు శ్రీమన్నారాయణ, ఎంఈవో వై.మల్లేశ్వరరావు, సీడీపీవో నీలవేణి, ఆర్‌ఐ జిలానీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-23T05:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising