ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన బిడ్డకు స్వర్ణం

ABN, First Publish Date - 2021-10-14T06:31:21+05:30

మారుమూల ప్రాంతంలో జన్మించిన కుంజా రజిత పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజిత ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం గెలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూనవరం, అక్టోబరు 13: మారుమూల ప్రాంతంలో జన్మించిన కుంజా రజిత పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజిత ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం గెలిచింది. అండర్‌-20 బాలికల 400 మీటర్ల్ల పరుగులో ఆమె ప్రథమస్థానం గెలుచుకుంది. కూనవరం మండలం రామచంద్రాపురం అడవుల్ల్లో పుట్టి పెరిగిన ఆమె అంచెలంచెలుగా క్రీడల్లో రాణిస్తూ వస్తోంది. స్వర్ణం గెలవడం తనకు ఆనందంగా ఉందని రజిత ఫోన్‌ ద్వారా ఆంధ్రజ్యోతికి తెలిపింది.

Updated Date - 2021-10-14T06:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising