ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం: గొల్లపల్లి

ABN, First Publish Date - 2021-10-07T06:01:41+05:30

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ బిల్లులు పెనుభారంగా మారాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజోలు, అక్టోబరు 6: రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ బిల్లులు పెనుభారంగా మారాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు. తాటిపాకలోని తన స్వగృహం వద్ద బుధ వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్‌ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ చార్జీలు పెంచబోమని మాటఇచ్చారని గుర్తు చేశారు. ఈరెండున్న రేళ్ల కాలంలో అనేకసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, టీడీపీ మండల అధ్యక్షుడు గుబ్బల శ్రీని వాస్‌, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, ఐటీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మానేపల్లి బాలాజీవేమా పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T06:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising